బరాబర్ తెలంగాణ

#భారత దేశం #ప్రజాస్వామ్య దేశం గా పిలువబడుతుంది. కానీ నిజమైన #ప్రజాస్వామ్య దేశం గా మారలేదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.ప్రజాస్వామ్యం లో #ప్రజలే #పాలకులుగా ఉండాలి. #ప్రజాప్రతినిధులు ప్రజలకు #సేవకులుగా ఉండాలి. కానీ #భారత దేశంలో ఇంకా అలాంటి #ప్రజాస్వామ్యం ఇంకా నెలకొనలేదు అనేది వాస్తవం.అందుకోసమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే ప్రజలకు వారి #హక్కులు, #బాధ్యతలు తెలియవలసిన అవసరం ఉంది. వాటిని తెలియజేస్తూ ప్రజలను అధికారం లోకి తేవడమే మన పని!! అప్పుడు #ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది